ETV Bharat / state

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ - peanut seeds distribution news in chennekottapalli

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.

peanut seeds distribution with 40% subsidy in ananthapuram district
author img

By

Published : Nov 25, 2019, 8:55 PM IST

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. క్రితం సారి వేరుశనగ అందని రైతులకు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు.. పాస్​బుక్కు.. కరెంట్ బిల్లు తీసుకురావాలని అధికారులు తెలిపారు.

40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. క్రితం సారి వేరుశనగ అందని రైతులకు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు.. పాస్​బుక్కు.. కరెంట్ బిల్లు తీసుకురావాలని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు

Intro:రైతులకు విత్తన వేరుశెనగ పంపిణీ.


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో రవి లో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో k6 వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.

సోమవారం ముందు సారి వేరుశనగ అందని రైతులకు ఇప్పుడు ప్రభుత్వం రైతు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు పాసుబుక్కు కరెంట్ బిల్లు తీసుకురావాలని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం స్టాకు 808 బస్తాలు ఇప్పటికీ గోడ్డంకి చేరిందన్నారు.

వేరుశెనగ తీసుకునే రైతు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు,కరెంట్ బిల్ తీసుకొని 4బస్తాలు వేరుశెనగ పంపిణీ చేశారు.


Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.