ETV Bharat / state

కదిరి ఆర్టీసీ బస్టాండ్​లో వృద్ధుడు మృతి - కదిరిలో వృద్ధుడు మృతి వార్తలు

భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఓ వృద్ధుడు.. అనంతపురం జిల్లా ఆర్టీసీ బస్టాండ్​లో మృతి చెందాడు. పోలీసులు అతని బంధువుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

old man died at kadiri rtc bus stand in ananthapuram district
కదిరి ఆర్టీసీ బస్టాండ్​లో వృద్ధుడు మృతి
author img

By

Published : May 6, 2020, 12:51 PM IST

అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అతను భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దాతలు పెట్టే ఆహారం తింటూ బస్టాండులోనే ఉండేవాడు.

ఈ రోజు తెల్లవారుజామున వృద్ధుడు మరిణించినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతని సొంత ఊరు ఓబులదేవరచెరువుగా పోలీసులు గుర్తించారు. బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అతను భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దాతలు పెట్టే ఆహారం తింటూ బస్టాండులోనే ఉండేవాడు.

ఈ రోజు తెల్లవారుజామున వృద్ధుడు మరిణించినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతని సొంత ఊరు ఓబులదేవరచెరువుగా పోలీసులు గుర్తించారు. బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

హిందూపురంలో చిరువ్యాపారుల కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.