ETV Bharat / state

చౌడేశ్వరీ దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

author img

By

Published : Jan 15, 2021, 8:14 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరీ దేవి అమ్మవారికి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​ పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.

mla payyaavula keshav
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

చేనేతల కులదైవం శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల ఉత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేశవ్​ను ఆలయ సిబ్బంది సన్మానించారు.

పట్టణంలోని పలు చౌడేశ్వరీ అమ్మవారి ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు, యువతీ యువకులు కేశవ్​తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.

చేనేతల కులదైవం శ్రీ చౌడేశ్వరీ దేవి పంచమ జ్యోతుల ఉత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కేశవ్​ను ఆలయ సిబ్బంది సన్మానించారు.

పట్టణంలోని పలు చౌడేశ్వరీ అమ్మవారి ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు, యువతీ యువకులు కేశవ్​తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: ఘనంగా చౌడేశ్వరీ దేవి జ్యోతుల ఉత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.