ETV Bharat / state

పెనుకొండలో ఇస్కాన్ ఆలయం.. మంత్రులు సానుకూలం - penukonda kota iskon

అనంతపురం జిల్లా పెనుకొండ కోటపై శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ఇస్కాన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఇవాళ పెనుకొండ కోటలో పర్యటించిన ఇస్కాన్ సభ్యులతో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శంకరనారాయణ సమావేశమయ్యారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీఇచ్చారు.

బెంగళూరు ఇస్కాన్ ప్రతినిధులతో మంత్రుల భేటీ
author img

By

Published : Sep 12, 2019, 5:32 PM IST

Updated : Sep 12, 2019, 6:16 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ కోటలో పర్యటిస్తున్న ఇస్కాన్‌ ప్రతినిధులతో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శంకరనారాయణ సమావేశమయ్యారు. బెంగళూరుకు చెందిన ఇస్కాన్‌ ప్రతినిధులు పెనుకొండ కోటపై శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు... 12 ఎకరాలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక్కడున్న నరసింహస్వామి ఆలయంతోపాటు పెనుకొండ కోటను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా పెనుకొండ కోటలో పర్యటిస్తున్న ఇస్కాన్‌ ప్రతినిధులతో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, శంకరనారాయణ సమావేశమయ్యారు. బెంగళూరుకు చెందిన ఇస్కాన్‌ ప్రతినిధులు పెనుకొండ కోటపై శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు... 12 ఎకరాలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక్కడున్న నరసింహస్వామి ఆలయంతోపాటు పెనుకొండ కోటను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

గుంటూరులో ఇస్కాన్ ప్రతినిధి బృందం విరాళాల సేకరణ

Intro:డిప్యూటీ సీఎం పర్యటన


Body:నెల్లూరు జిల్లా ఏఎస్ పేట లో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ హజరత్ నాయబ్ రసూల్ వారి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసిన డిప్యూటీ సీఎం అంజాద్బాష ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నార నీ ఏఎస్ పేట దర్గా ను అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి చేస్తానని పీఠాధిపతి కి హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక బోర్డు ఆస్తుల్ని కాపాడే దిశగా భూములను డిజిటల్ సర్వే నిర్వహించి గుర్తించి రికార్డులను పదిలం చేయనున్నామని చెప్పారు అంతేకాకుండా నిర్మాణాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీకి దక్కుతుందని అంజాద్ బాషా అన్నారు


Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Sep 12, 2019, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.