ETV Bharat / state

'విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి' - ధర్మవరం వైజ్ఞానిక ప్రదర్శనకు మంత్రి శంకరనారాయణ హాజరు

అనంతపురం జిల్లా ధర్మవరంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్​స్పైర్-2020 ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శంకర నారాయణ హాజరయ్యారు. గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు.

minister sankara narayana visit to study science contest at dharmavaram ananthapuram
విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న మంత్రి శంకర నారాయణ
author img

By

Published : Jan 4, 2020, 8:39 PM IST

విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని... మంత్రి శంకర నారాయణ సూచించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్​స్పైర్-2020 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారుచేసిన ఎన్నో రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రస్థాయి పోటీలకు 31 మందిని ఎంపిక చేశారు. వారికి మంత్రి ప్రశంసపత్రాలు అందజేశారు.

ధర్మవరం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా మంత్రి శంకరనారాయణ

విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని... మంత్రి శంకర నారాయణ సూచించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్​స్పైర్-2020 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారుచేసిన ఎన్నో రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రస్థాయి పోటీలకు 31 మందిని ఎంపిక చేశారు. వారికి మంత్రి ప్రశంసపత్రాలు అందజేశారు.

ధర్మవరం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా మంత్రి శంకరనారాయణ

ఇవీ చదవండి..

చంద్రబాబు... ఏ కమిటీ ఆధారంగా రాజధాని నిర్మించాలి..?'

Intro:విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టి శాస్త్రవేత్తగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ అన్నారు మూడు రోజులుగా అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ 20 20 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు జిల్లాలోని 310 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు రాష్ట్రస్థాయి పోటీలకు 31 మందిని ఎంపిక చేశారు వారికి మంత్రి చేతుల మీదగా ప్రశంసాపత్రాలు అందజేశారు విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్రస్థాయికి 31 మంది ఎంపిక కావడం విద్యార్థుల ప్రతిభ అని పేర్కొన్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు


Body:మంత్రి శంకర్ నారాయణ


Conclusion:అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.