ETV Bharat / state

'నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తాం'

రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని... మంత్రి శంకర్​ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

author img

By

Published : Aug 31, 2019, 11:58 PM IST

శంకర్ నారాయణ
శంకర్ నారాయణ

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పరిగి మండలం కొడిగెనహళ్లిలో బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పరిశ్రమల్లో 70శాతం స్థానికులకే ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తామని చెప్పారు. లేపాక్షి మండలం సిరివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్​స్టేషన్​ను ప్రారంభించారు.

ఇదీ చదవండీ... 'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

శంకర్ నారాయణ

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పరిగి మండలం కొడిగెనహళ్లిలో బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పరిశ్రమల్లో 70శాతం స్థానికులకే ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తామని చెప్పారు. లేపాక్షి మండలం సిరివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్​స్టేషన్​ను ప్రారంభించారు.

ఇదీ చదవండీ... 'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_31_SACHIVALAYA_PAREEKSHALA_YERPATLU_AP10121


Body:సచివాలయ పరీక్షల కోసం కడప జిల్లా మైదుకూరులో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆదివారం నిర్వహించబోయే పరీక్ష కోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3772 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షా కేంద్రాల్లో బల్ల లను సిద్ధం చేశారు అభ్యర్థుల హాల్టికెట్ నెంబర్లను రాశారు గదులకు కు వరుస సంఖ్య వేసిన అధికారులు ఆ కేంద్రంలో పరీక్ష రాయబోయే అభ్యర్థుల హాల్టికెట్ నెంబర్ ను వేశారు పరీక్షల కేంద్రం అధికారి నాగరాజు పురపాలక కమిషనర్ రామకృష్ణ ఎంపీడీవో కుల యమ్మ పరీక్షా కేంద్రాల ప్రత్యేక అధికారులు లు చీఫ్ లతో చర్చించి పరీక్షలు ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకున్నారు పట్టణంలో ఒక ప్రైవేటు కల్యాణ మండపాన్ని పరీక్షా కేంద్రం చేసుకున్నారు


Conclusion:sir: విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.