ఇదీ చదవండి:
కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం - Lakshmi Narasimha Swami Brahmotsavalu in kadiri
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... 14వ రోజు దేవస్థానంలో స్వామివారి ధ్వజస్థంభానికి కట్టిన కంకణంను శాస్త్రోక్తంగా తీశారు. పూర్ణాహుతి, హోమం, ఉత్సవాల వైభవాన్ని భక్తులకు అర్చకులు వివరించారు.
![కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం Lakshmi Narasimha Swami Brahmotsavalu in kadiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11280091-965-11280091-1617555677565.jpg?imwidth=3840)
కదిరి నరసింహుని ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ఇదీ చదవండి: