ETV Bharat / state

భార్యను హత్యచేసి..ఆపై ఆత్మహత్య !

author img

By

Published : Feb 21, 2020, 1:44 PM IST

అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి భార్యను హత్యచేసి ఆపై.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనతంపురం జిల్లా తారకపురంలో ఈ ఘటన జరిగింది. పెళ్లై తొమ్మిది నెలలు గడుస్తున్నా... పిల్లలు పుట్టకపోవటంతో భార్యభర్తల మధ్య ఘర్షణ తలెత్తి హత్య, ఆత్మహత్యకు దారి తీసిందని బంధువులు తెలిపారు.

భార్యను హత్యచేసి..ఆపై భర్త ఆత్మహత్య !
భార్యను హత్యచేసి..ఆపై భర్త ఆత్మహత్య !
భార్యను హత్యచేసి..ఆపై భర్త ఆత్మహత్య !

అనంతపురం జిల్లా తారకపురంలో ఓ వ్యక్తి భార్యను హత్యచేసి..ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీదర్​కొంతం గ్రామానికి చెందిన సురేశ్​కు తారకపురం గ్రామానికి చెందిన లలితతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహమై 9 నెలలు గడుస్తున్నా...పిల్లలు పుట్టలేదని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో పదిరోజుల క్రితం భార్యభర్తలిద్దరూ లలిత పుట్టింటి గ్రామమైన తారకాపురం వచ్చారు. నిన్న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగగా...విచక్షణ కోల్పోయిన సురేశ్ భార్య లలితను హత్యచేశాడు. అనంతరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలి తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను హత్యచేసి..ఆపై భర్త ఆత్మహత్య !

అనంతపురం జిల్లా తారకపురంలో ఓ వ్యక్తి భార్యను హత్యచేసి..ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీదర్​కొంతం గ్రామానికి చెందిన సురేశ్​కు తారకపురం గ్రామానికి చెందిన లలితతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహమై 9 నెలలు గడుస్తున్నా...పిల్లలు పుట్టలేదని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో పదిరోజుల క్రితం భార్యభర్తలిద్దరూ లలిత పుట్టింటి గ్రామమైన తారకాపురం వచ్చారు. నిన్న మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగగా...విచక్షణ కోల్పోయిన సురేశ్ భార్య లలితను హత్యచేశాడు. అనంతరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలి తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి

'అతను రెండేళ్లుగా వేధిస్తున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.