ETV Bharat / state

సేవా మార్గం వైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి బాబా..

author img

By

Published : Sep 10, 2019, 9:20 AM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయుల ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభానికి పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎన్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ప్రపంచ మానవాళిని సేవా మార్గం వైపు నడిపించిన మహానీయుడు సత్యసాయి బాబా అని పేర్కొన్నారు.

ఉల్లాసంగా కేరళీయుల ఓనం వేడుకలు
ఉల్లాసంగా కేరళీయుల ఓనం వేడుకలు

మానవుడు,అహం, ద్వేషం, అసూయ వీడితే ఉన్నతికి చేరువ అవుతారని పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎన్ రాధాకృష్ణన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయుల ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభమవగా ఈ వేడుకల్లో జస్టిస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించిన కేరళీయులు వారి సాంప్రదాయలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ కాళికట్ బాల వికాస్ చిన్నారులు దక్షయాగం, నృత్య నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. నాటికలో పరమశివుడు.. సతీ వివాహ ఘట్టాలు, కైలాసంలో సన్నివేశాలు, అహంభావంతో జరిగే అనార్థాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. కేరళీయులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా న్యామూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళిని సేవా మార్గం వైపు నడిపించిన మహానీయుడు సత్యసాయి బాబా అన్నారు. ప్రశాంతి నిలయంకు వస్తే లభించే ప్రశాంతత దేశంలో ఎక్కడా లభించదన్నారు.

'దేని గురించి బాధపడకూడదు.పాత విషయాలను మర్చిపోవాలి..రేపటి గురించి బాధపడకుండా..నిన్నటి విషయాలపై చింతించకుండా ఉండాలి. ఈ రోజు ఏం చేయగలమో అదే చేయాలి..సాయిరాం నామస్శరణతో ఏ పనినైనా సాధించగలం..సాయిరాం.. సాయిరాం..' -టీఎన్ రాధాకృష్ణన్.

ఇదీ చూడండి:

యురేనియం కర్మాగారాన్ని పరిశీలించిన అధ్యయన కమిటీ

ఉల్లాసంగా కేరళీయుల ఓనం వేడుకలు

మానవుడు,అహం, ద్వేషం, అసూయ వీడితే ఉన్నతికి చేరువ అవుతారని పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎన్ రాధాకృష్ణన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయుల ఓనం వేడుకలు ఘనంగా ప్రారంభమవగా ఈ వేడుకల్లో జస్టిస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించిన కేరళీయులు వారి సాంప్రదాయలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ కాళికట్ బాల వికాస్ చిన్నారులు దక్షయాగం, నృత్య నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. నాటికలో పరమశివుడు.. సతీ వివాహ ఘట్టాలు, కైలాసంలో సన్నివేశాలు, అహంభావంతో జరిగే అనార్థాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. కేరళీయులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా న్యామూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళిని సేవా మార్గం వైపు నడిపించిన మహానీయుడు సత్యసాయి బాబా అన్నారు. ప్రశాంతి నిలయంకు వస్తే లభించే ప్రశాంతత దేశంలో ఎక్కడా లభించదన్నారు.

'దేని గురించి బాధపడకూడదు.పాత విషయాలను మర్చిపోవాలి..రేపటి గురించి బాధపడకుండా..నిన్నటి విషయాలపై చింతించకుండా ఉండాలి. ఈ రోజు ఏం చేయగలమో అదే చేయాలి..సాయిరాం నామస్శరణతో ఏ పనినైనా సాధించగలం..సాయిరాం.. సాయిరాం..' -టీఎన్ రాధాకృష్ణన్.

ఇదీ చూడండి:

యురేనియం కర్మాగారాన్ని పరిశీలించిన అధ్యయన కమిటీ

Intro:రాజు రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ rx7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న పాలన విషయంలో స్వస్థత లేదని అమరావతిపై మంత్రులు చేసిన ప్రకటనలు సరైనవి కావని దీనిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు రాజధానిలో ఏమైనా అవకతవకలు ఉంటే విచారణ జరిపించాలని అభివృద్ధికి ఆటంకం కలిగింది మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు

గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో లో మీ డియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం మీద అ విమర్శలు గుప్పించారు ఇసుక విధానం వల్ల అన్ని రకాలుగా కార్మికులు రోడ్డున పడ్డారు ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఆ సమయంలో నేను ఉన్నానని ముఖ్యమంత్రి ప్రజలకు భరోసా కల్పించాలని తప్ప మౌనంగా ఉండకూడదని ద్వారా పెట్టుబడిదారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు

బైట్ నాదెండ్ల మనోహర్ మాజీ స్పీకర్ జనసేన నాయకులు


Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో లో పాలన విషయంలో ప్రభుత్వం విఫలమైందని నాదెండ్ల మనోహర్ అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.