ETV Bharat / state

అనంత పోలీసుల వలలో.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా

వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను.. అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

author img

By

Published : Aug 13, 2019, 7:40 PM IST

అనంతపురం ఎస్పీ
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

అనంతపురం జిల్లాలో జూన్ 20న నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ దొంగతో పాటు, ఇద్దరు మైనర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 16లక్షలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.. సిబ్బందికి రివార్డు ప్రకటించారు.

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

అనంతపురం జిల్లాలో జూన్ 20న నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ దొంగతో పాటు, ఇద్దరు మైనర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 16లక్షలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.. సిబ్బందికి రివార్డు ప్రకటించారు.

ఇది కూడా చదవండి

''బస్సులెలా నడుస్తున్నాయి? ఇబ్బందులేమైనా ఉన్నాయా?''

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. నరసన్నపేట బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు . బోర్డు ఉన్నత పాఠశాల నుండి వందలాది మంది విద్యార్థులు 60 అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.Body:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.