అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని నంబులపూలకుంట, నల్లచెరువు మండలాలలో.. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంచి వ్యక్తులను సర్పంచి అభ్యర్థులగా బరిలో నిలపాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:
జంట హత్యల కేసులో పోలీసుల సమన్వయ లోపం... నిందితుల తరలింపు ఆలస్యం