జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిపై ఒకే కేసు నమోదు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇద్దరిపై వేర్వేరు కేసులు కాకుండా ఒకే కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4గా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో వారివురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: