గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడి బతుకు చిత్రాన్ని.. సామాజిక ఆర్థిక అంతరాలను ఆయన చూపించాడని శ్రీనివాసులు అన్నారు. సామాజిక అసమానతల మీద తిరుగులేని పోరాటం చేసిన మహనీయుడు గుర్రం జాషువా అని కొనియాడారు.
ఇదీ చూడండి.
ఎంపీ విజయసాయిరెడ్డిపై సునీల్ దియోధర్ ఆగ్రహం