ETV Bharat / state

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఒక్కటైన జంటలు

శ్రీ లక్ష్మీకదిరప్ప స్వామి సాక్షిగా నిరుపేద జంటలు ఏకమయ్యాయి. స్వామివారి రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహా మహోత్సవం ఘనంగా జరిగింది.

author img

By

Published : Apr 20, 2019, 9:02 AM IST

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఏకమైన జంటలు

అనంతపురం జిల్లా నాగసముద్రం గ్రామంలో శ్రీ లక్ష్మీకదిరప్ప స్వామి రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు పట్టణానికి చెందిన లింగంశెట్టి విశ్వనాథ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏటా ఈ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకుంటారని... దానికి పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వనాథ్ తెలిపారు.

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఏకమైన జంటలు

ఇదీ చదవండి... పదో తరగతి మూల్యాంకన ఉపాధ్యాయుల ఆందోళన

అనంతపురం జిల్లా నాగసముద్రం గ్రామంలో శ్రీ లక్ష్మీకదిరప్ప స్వామి రథోత్సవంలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు పట్టణానికి చెందిన లింగంశెట్టి విశ్వనాథ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏటా ఈ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకుంటారని... దానికి పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వనాథ్ తెలిపారు.

శ్రీ లక్ష్శీకదిరప్ప స్వామి సన్నిధిలో ఏకమైన జంటలు

ఇదీ చదవండి... పదో తరగతి మూల్యాంకన ఉపాధ్యాయుల ఆందోళన

New Delhi, Apr 19 (ANI): While addressing a convention of traders in Delhi, Prime Minister Narendra Modi said, "Traders have always thought about the country. It is power of the traders of our country that India was once called 'Sone Ki Chidiya'".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.