ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్​కు కృతజ్ఞతలు: గోరంట్ల మాధవ్

author img

By

Published : Apr 16, 2020, 1:48 PM IST

ఫిలిప్పీన్స్​లో మృతిచెందిన తెలుగు విద్యార్థుల మృతదేహాలను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం జగన్​కు ఎంపీ గోరంట్ల మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు.

Gorantla Madhav says thanks to cm jagan
గోరంట్ల మాధవ్
గోరంట్ల మాధవ్

ఫిలిప్పీన్స్​లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగు విద్యార్థుల మృతదేహాలను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం జగన్​కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ... విద్యార్థుల మృతదేహాలను సొంత జిల్లాకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్​కు అనంతపురం జిల్లా ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తరఫున కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండీ... 'హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోంది'

గోరంట్ల మాధవ్

ఫిలిప్పీన్స్​లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగు విద్యార్థుల మృతదేహాలను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం జగన్​కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ... విద్యార్థుల మృతదేహాలను సొంత జిల్లాకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్​కు అనంతపురం జిల్లా ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తరఫున కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండీ... 'హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.