ETV Bharat / state

పెన్నా అహోబిలంలో ఘనంగా గోపూజ కార్యక్రమం - Gopuja program in Pennahobilam newsupdates

పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోపూజను రాష్ట్రవ్యాప్తంగా తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.

Worship richly in Pennahobilam
పెన్నహోబిలంలో ఘనంగా గోపూజ
author img

By

Published : Jan 15, 2021, 4:53 PM IST

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన పూజలో ఈఓ రమేష్ బాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గోవులో 33 కోట్ల దేవతలుంటారని.. గోవును పూజిస్తే దేవతల కరుణా కటాక్షాలు లభిస్తాయని పేర్కొన్నారు. గోపూజను రాష్ట్రవ్యాప్తంగా తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన పూజలో ఈఓ రమేష్ బాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గోవులో 33 కోట్ల దేవతలుంటారని.. గోవును పూజిస్తే దేవతల కరుణా కటాక్షాలు లభిస్తాయని పేర్కొన్నారు. గోపూజను రాష్ట్రవ్యాప్తంగా తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అందని పెట్టుబడి రాయితీ... కర్షకుల ఇంట కనిపించని సంక్రాంతి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.