ETV Bharat / state

4 రోజులపాటు కిడ్నాప్.. చివరికి అనంతలో వదిలేశారు

అనంతపురం జిల్లా పరిధిలో ఓ బాలికను.. కొందరు ఆగంతకులు అపహరించుకుపోయారు. 4 రోజులు బంధించి.. తిరిగి అనంతపురంలో వదిలేశారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

author img

By

Published : Jul 13, 2019, 4:34 PM IST

కిడ్నాప్​ చేసిన బాలిక ప్రస్తుతం అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది
కిడ్నాప్​ చేసిన బాలిక ప్రస్తుతం అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది

తల్లితో కలిసి పొలం పనులు చేసుకుంటున్న బాలిక.. విశ్రాంతి తీసుకుంటున్న సమయం చూసి.. అల్లరి మూక అఘాయిత్యానికి ఒడిగట్టింది. మత్తు మందు చల్లి అమ్మాయిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతపురం జిల్లా కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను ఆగంతకులు బెంగళూరు తీసుకువెళ్లారు. 3 రోజుల క్రితం అనంతలో వదిలేశారు. అత్యాచారం చేసినట్టుగా భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాని పరిస్థితుల్లో.. విషయం డీఎస్పీ వరకు వెళ్లింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక.. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోందని ఆమె తల్లి తెలిపింది.

ఇదీ చూడండి పీపీఏల పునః సమీక్షపై ఆలోచించండి... సీఎంకు కేంద్రం లేఖ

కిడ్నాప్​ చేసిన బాలిక ప్రస్తుతం అనంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది

తల్లితో కలిసి పొలం పనులు చేసుకుంటున్న బాలిక.. విశ్రాంతి తీసుకుంటున్న సమయం చూసి.. అల్లరి మూక అఘాయిత్యానికి ఒడిగట్టింది. మత్తు మందు చల్లి అమ్మాయిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతపురం జిల్లా కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను ఆగంతకులు బెంగళూరు తీసుకువెళ్లారు. 3 రోజుల క్రితం అనంతలో వదిలేశారు. అత్యాచారం చేసినట్టుగా భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాని పరిస్థితుల్లో.. విషయం డీఎస్పీ వరకు వెళ్లింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక.. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోందని ఆమె తల్లి తెలిపింది.

ఇదీ చూడండి పీపీఏల పునః సమీక్షపై ఆలోచించండి... సీఎంకు కేంద్రం లేఖ

Intro:Body:888Conclusion: కడప జిల్లా బి కోడూరు మండలం రాజుపాలెం దళితవాడలో ప్రశాంతి( 23)అనే అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమె మృతి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త హత్య చేసి ఇంటిలో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు నుంచి ఆరోపణలు ఉన్నాయి. మృతురాలికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఈమె పుట్టిన ఊరు బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామం. ఐదేళ్ల కిందట ఈమెకు వివాహమైంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.