ETV Bharat / state

క్వారంటైన్​లోని వ్యక్తులకు పండ్ల పంపిణీ

author img

By

Published : May 23, 2020, 10:32 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో పలువురు దాతలు క్వారంటైన్​లో ఉన్నవారికి పండ్లు పంపిణీ చేశారు.

క్వారంటైన్​లోని వ్యక్తులకు పండ్ల పంపిణీ
క్వారంటైన్​లోని వ్యక్తులకు పండ్ల పంపిణీ

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ రావటంతో ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని కలిసిన మరికొంతమందిని క్వారంటైన్​కు తరలించారు. పలువురు దాతలు వారు త్వరగా కోలువాలని పండ్లను పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ రావటంతో ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని కలిసిన మరికొంతమందిని క్వారంటైన్​కు తరలించారు. పలువురు దాతలు వారు త్వరగా కోలువాలని పండ్లను పంపిణీ చేశారు.

ఇవీ చదవండి

క్వారంటైన్​ కేంద్రానికి ఫ్యాన్​లు అందజేసిన ఉపముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.