ETV Bharat / state

'రాజ్యాంగ విలువలను అందరూ కాపాడాలి' - మడకశిరలో అంబేద్కర్ 129వ జయంతి

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అంబేడ్కర్ 129వ జయంతిని పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు.

Ambedkar's 129th victory in Madakashira
మడకశిరలో అంబేద్కర్ 129వ జయంతి
author img

By

Published : Apr 14, 2020, 6:18 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని నాయకులు సూచించారు.

ఇదీ చూడండి:

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని నాయకులు సూచించారు.

ఇదీ చూడండి:

క్వారంటైన్ కేంద్రంలో పోలీసులపై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.