ETV Bharat / state

బీమా డబ్బుల కోసం ఎస్​బీఐ బ్యాంకు ముందు రైతుల ఆందోళన - farmers protest at front of sbi bank in kambadooru at ananthapuram

కంబదూరు మండల కేంద్రంలో తమకు రావాల్సిన వాతావరణ బీమా మొత్తాన్ని వెంటనే చెల్లించాలని రైతులు ఎస్​బీఐ బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు.

farmers protest at front of sbi bank in kambadooru at ananthapuram
author img

By

Published : Sep 23, 2019, 6:03 PM IST

బీమా కోసం ఎస్​బీఐ బ్యాంకు ముందు రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం జూలై లో పంట బీమా రావల్సిఉండగా, ఇప్పటి వరకు భీమా సొమ్ము అందలేదని నిరసన చేపట్టారు. స్థానిక తెలుగుదేశం నాయకులు రైతులకు మద్దతు పలికారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్ చౌదరి సంబంధిత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి, భీమా సొమ్ముపై వివరాలను అడిగారు.భీమా సొమ్ములపై జాబితా పూర్తయిన వెంటనే రైతులకు అందాల్సిన మొత్తాన్ని పంపిణీ చేస్తామని బ్యాంకు మేనేజర్ తెలపడంతో రైతులు శాంతించారు.

ఇదీచూడండి."మమ్మల్ని ఆ పులి బారి నుంచి కాపాడండి"

బీమా కోసం ఎస్​బీఐ బ్యాంకు ముందు రైతుల ఆందోళన

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం జూలై లో పంట బీమా రావల్సిఉండగా, ఇప్పటి వరకు భీమా సొమ్ము అందలేదని నిరసన చేపట్టారు. స్థానిక తెలుగుదేశం నాయకులు రైతులకు మద్దతు పలికారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్ చౌదరి సంబంధిత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి, భీమా సొమ్ముపై వివరాలను అడిగారు.భీమా సొమ్ములపై జాబితా పూర్తయిన వెంటనే రైతులకు అందాల్సిన మొత్తాన్ని పంపిణీ చేస్తామని బ్యాంకు మేనేజర్ తెలపడంతో రైతులు శాంతించారు.

ఇదీచూడండి."మమ్మల్ని ఆ పులి బారి నుంచి కాపాడండి"

Intro:ap_cdp_16_23_aituc_rasta_meeting_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుందని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు అన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆశ వర్కర్ల పై రాజకీయ వేధింపులు చేయడం దారుణమని ఆయన ఖండించారు. కడప లో జరుగుతున్న ఏఐటియుసి రాష్ట్ర సమితి సమ్మేళన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు హరిత హోటల్ లో రాష్ట్రంలోని ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యతిరేక విధానాలను ఆందోళనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
byte: ఓబులేసు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి.


Body:ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమ్మేళనాలు


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.