ETV Bharat / state

వై. రాంపురంలో ఎర్రితాత స్వామి రథోత్సవం - వై. రాంపురంలో ఎర్రితాత స్వామి రథోత్సవం వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై. రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను దర్శించుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

errithatha swamy rathostavam at y rampuram
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
author img

By

Published : Mar 31, 2021, 12:11 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై. రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. స్వామి రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. రథం ముందు భక్తులు గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై. రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. స్వామి రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. రథం ముందు భక్తులు గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి. కరోనా లక్షణాలుంటే తిరుమలకు రావొద్దు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.