ETV Bharat / state

'ఎంటర్​పెన్యూర్' పెద్ద మనసు.. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత

author img

By

Published : May 22, 2021, 4:21 PM IST

కరోనా రోగుల కోసం తమ వంతు సహాయం చేయడానికి ఎంటర్​పెన్యూర్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి అందజేశారు. వారిని కలెక్టర్ అభినందించారు.

50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత
50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత

ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడే కరోనా రోగుల కోసం తమ వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చినట్లు ఎంటర్​పెన్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అనంతపురంలో రోగుల కోసం 50.15 లక్షల రూపాయల విలువైన 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా రోగుల కోసం సహాయం చేయాలని మాజీమంత్రి పరిటాల సునీత కోరగా... ఈ సహాయం చేస్తున్నట్లు ఎంటర్​పెన్యూర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చెప్పారు. ఆపత్కాలంలో ఆక్సిజన్ యంత్రాలను అందించటం పట్ల కలెక్టర్ గంధం చంద్రుడు ఆ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడే కరోనా రోగుల కోసం తమ వంతుగా సహాయం చేయాలని ముందుకు వచ్చినట్లు ఎంటర్​పెన్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. అనంతపురంలో రోగుల కోసం 50.15 లక్షల రూపాయల విలువైన 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడికి ఇచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా రోగుల కోసం సహాయం చేయాలని మాజీమంత్రి పరిటాల సునీత కోరగా... ఈ సహాయం చేస్తున్నట్లు ఎంటర్​పెన్యూర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చెప్పారు. ఆపత్కాలంలో ఆక్సిజన్ యంత్రాలను అందించటం పట్ల కలెక్టర్ గంధం చంద్రుడు ఆ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

ఇదీ చదవండీ... ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.