ETV Bharat / state

ఓటు హక్కుపై ఈనాడు, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో అవగాహన

author img

By

Published : Mar 10, 2020, 4:17 PM IST

అనంతపురం జిల్లాలో ఉరవకొండలో ఈనాడు, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై సదస్సు నిర్వహించారు. కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు ఓటు హక్కు విలువ తెలియజేస్తూ పోస్టుకార్డుల ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

eenadu ETV bharath conduct awereness programme
ఈనాడు, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో ఆవగాహన సదస్సు
ఓటు హక్కుపై ఈనాడు, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో అవగాహన

ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు ఓటు విలువ తెలియజేస్తూ తల్లిదండ్రులకు పోస్ట్​ కార్డులపై ఉత్తరాలు రాశారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా నీతి నిజాయతీతో సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటును నోటుకు అమ్మకుండా భావితరాల భవిష్యత్తుకై నిస్వార్థంగా వినియోగించుకోవాలని కోరారు.

ఓటు హక్కుపై ఈనాడు, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో అవగాహన

ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు ఓటు విలువ తెలియజేస్తూ తల్లిదండ్రులకు పోస్ట్​ కార్డులపై ఉత్తరాలు రాశారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా నీతి నిజాయతీతో సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటును నోటుకు అమ్మకుండా భావితరాల భవిష్యత్తుకై నిస్వార్థంగా వినియోగించుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:

వింతదృశ్యం.. భానుడు దుమ్మును ఆకర్షిస్తున్నాడా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.