ETV Bharat / state

వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

author img

By

Published : Apr 1, 2020, 12:54 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనంతపురంలో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

Distribution of Essential Goods in ananthapuram
వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

అనంతపురంలో పేద ప్రజలకు వడ్డెర్ల విభాగం నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వడ్డెర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవల్ల మురళి ఆధ్వర్యంలో దాదాపు 3,500 మందికి నిత్యావసరాలు అందజేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఐదు వేల మంది పేద ప్రజలకు నిత్యావసరాలు అందించే విధంగా ప్రణాళిక చేపట్టామన్నారు. పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న పేదవాళ్లను గుర్తించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి.

ఇంట్లో ఉంటే స్వర్గలోకం... బయటకు వస్తే యమలోకం

వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

అనంతపురంలో పేద ప్రజలకు వడ్డెర్ల విభాగం నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వడ్డెర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవల్ల మురళి ఆధ్వర్యంలో దాదాపు 3,500 మందికి నిత్యావసరాలు అందజేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఐదు వేల మంది పేద ప్రజలకు నిత్యావసరాలు అందించే విధంగా ప్రణాళిక చేపట్టామన్నారు. పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న పేదవాళ్లను గుర్తించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి.

ఇంట్లో ఉంటే స్వర్గలోకం... బయటకు వస్తే యమలోకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.