ETV Bharat / state

కొర్రపాడు వద్ద 200 పడకలతో కొవిడ్ ఆస్పత్రి ప్రారంభం - కొర్రపాడు వద్ద కోవిడ్ హాస్పిటల్ ప్రారంభం

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కొర్రపాడు వద్ద 200 పడకల కొవిడ్ హాస్పిటల్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి , ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు.

korrapadu
కొర్రపాడు వద్ద 200 పడకలతో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభం
author img

By

Published : May 30, 2021, 7:19 PM IST

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ ప్రజల కోసం ఆలూరు పౌండేషన్ ఆధ్వర్యంలో కొర్రపాడు వద్ద సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 200 పడకతో కొవిడ్ హాస్పిటల్​ను ఏర్పాటు చేశారు. 50 ఆక్సిజన్, 150 నాన్ ఆక్సిజన్ బెడ్లకు కలిపి మొత్తం రూ.30 లక్షలు ఖర్చైంది. ఈ హాస్పిటల్​ను ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉండే ప్రజలెవరు కరోనాతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ వచ్చిన వారూ ఈ ఆసుపత్రిలో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ ప్రజల కోసం ఆలూరు పౌండేషన్ ఆధ్వర్యంలో కొర్రపాడు వద్ద సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 200 పడకతో కొవిడ్ హాస్పిటల్​ను ఏర్పాటు చేశారు. 50 ఆక్సిజన్, 150 నాన్ ఆక్సిజన్ బెడ్లకు కలిపి మొత్తం రూ.30 లక్షలు ఖర్చైంది. ఈ హాస్పిటల్​ను ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఉండే ప్రజలెవరు కరోనాతో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ వచ్చిన వారూ ఈ ఆసుపత్రిలో సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి.
అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.