ETV Bharat / state

'వైకాపాలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు' - హిందూపురం వైకాపాలో విభేదాలు

అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్​కు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. తొమ్మిదేళ్లు పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

conflicts in hindupuram ycp activits
హిందూపురం వైకాపాలో విభేదాలు
author img

By

Published : Nov 27, 2019, 5:59 PM IST

'వైకాపాలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు'

అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని కొంతమంది వాపోయారు. ఎమ్మెల్సీ ఇక్బాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని స్పష్టం చేశారు. దీనిపై అధిష్టానం దృష్టిసారించాలని కోరారు.

'వైకాపాలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు'

అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని కొంతమంది వాపోయారు. ఎమ్మెల్సీ ఇక్బాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందని స్పష్టం చేశారు. దీనిపై అధిష్టానం దృష్టిసారించాలని కోరారు.

ఇవీ చదవండి..

'చంద్రబాబు పర్యటన... రాజధానిపై సీఎం ప్రకటన'

Intro:యాంకర్ వాయిస్ అనంతపురం జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్సీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు సేవ్ వైయస్సార్ అంటూ నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు


Body:ycp


Conclusion:vibedalu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.