ETV Bharat / state

స్థల వివాదంపై ఇరు వర్గాల ఘర్షణ.. మహిళకు గాయాలు - ananthapuram latest news

స్థల వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణ పడిన ఘటన అనంతపురం జిల్లా పుల్లంపేట మండలం అనంతపల్లిలో జరిగింది. ఈ గొడవలో వెంకటలక్ష్మి అనే మహిళకు గాయాలయ్యాయి. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

clash between two factions over land dispute
ఇరు వర్గాల ఘర్షణ మహిళకు గాయాలు
author img

By

Published : Mar 16, 2021, 10:37 PM IST

అనంతపురం జిల్లా పుల్లంపేట మండలం అనంతపల్లి గ్రామంలోని స్థల వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అంబటి వెంకటలక్ష్మి అనే మహిళకు గాయాలయ్యాయి. తనపై ఇనుప రాడ్లతో, చెప్పులతో దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా పుల్లంపేట మండలం అనంతపల్లి గ్రామంలోని స్థల వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అంబటి వెంకటలక్ష్మి అనే మహిళకు గాయాలయ్యాయి. తనపై ఇనుప రాడ్లతో, చెప్పులతో దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.