ETV Bharat / state

మోటార్ వెహికిల్ బిల్లును ఉపసంహరించుకోవాలి: సీఐటీయూ

కేంద్రం తీసుకొస్తున్న నూతన మోటార్ వెహికల్ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ధర్నా చేశారు.

author img

By

Published : Jul 16, 2019, 4:18 AM IST

సీఐటీయూ నేతలు
సీఐటీయూ నేతలు

ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సి.ఐ.టి.యు నేతలు ధర్నా నిర్వహించారు. ఈ బిల్లుపై ఎన్నో పోరాటాలు చేసినా, కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. బిల్లు చట్టంగా మారితే అనేకమంది మోటార్ వెహికల్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. 2013 ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లు ప్రవేశపెట్టిన అప్పటి ప్రభుత్వం కేవలం ప్రముఖ కంపెనీలు టాటా, అశోక్ లేలాండ్ వంటి వాటికి ఉపయోగపడేలా చట్టం పొందించారని...ఇప్పటి ప్రభుత్వం కూడా అదే పద్దతిని అనుసరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు

సీఐటీయూ నేతలు

ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సి.ఐ.టి.యు నేతలు ధర్నా నిర్వహించారు. ఈ బిల్లుపై ఎన్నో పోరాటాలు చేసినా, కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. బిల్లు చట్టంగా మారితే అనేకమంది మోటార్ వెహికల్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. 2013 ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లు ప్రవేశపెట్టిన అప్పటి ప్రభుత్వం కేవలం ప్రముఖ కంపెనీలు టాటా, అశోక్ లేలాండ్ వంటి వాటికి ఉపయోగపడేలా చట్టం పొందించారని...ఇప్పటి ప్రభుత్వం కూడా అదే పద్దతిని అనుసరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి : గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు

Intro:FILE NAME: AP_ONG_31_15_BAVANA_NIRMANA_KARMIKULA_NIRASANA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM


నూతన ఇసుక విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భావన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రధాన రహదారి గుండా ప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఇసుక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం, నూతన ఇసుక విధానం ప్రకటిస్తామని చెప్పడం వలన ఇసుక దొరక భావన నిర్మాణ కార్మికులు పనులు లేక ఉపాధి కొల్పుతున్నారన్నారు.రాష్ట్రా ప్రభుత్వం వెంటనే నూతన ఇసుక విధానాన్ని ప్రకటించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వారు కోరారు. అనంతరం మెమోరాండం ను ఉప తహసీల్దార్ కు అందజేశారు.Body:Shaik khajavaliConclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.