ETV Bharat / state

తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా - cable operators protest latest news

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తహసీల్దార్ కార్యాలయంలో డిష్ కేబుల్ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. . వైకాపా రాష్ట్ర కార్యదర్శి...డిష్ ఆపరేటర్లకు చెందిన వైర్లను బలవంతంగా తొలగించి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడని ఆరోపించారు.

తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా
author img

By

Published : Nov 5, 2019, 8:03 PM IST

తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో డిష్ కేబుల్ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. 20 ఏళ్లుగా డిష్ కేబుల్ ద్వారా జీవనోపాధి పొందుతున్న 30 కుటుంబాలు ఓ వైకాపా నాయకుడి దౌర్జ్యన్యానికి వీధిన పడ్డాయని ఆవేదన చెందారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ...డిష్ ఆపరేటర్లకు చెందిన వైర్లను బలవంతంగా తొలగించి ఏపీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు రమేష్ రెడ్డి మాత్రం తాడిపత్రి పట్టణం, మండల పరిధిలోని 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన డిష్ కేబులు నిర్వాహకుల అభివృద్ధికి అడ్డు తగులుతున్నాడని డిష్​ కేబుల్ నిర్వాహకులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

తాడిపత్రిలో కేబుల్ ఆపరేటర్ల ధర్నా

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో డిష్ కేబుల్ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. 20 ఏళ్లుగా డిష్ కేబుల్ ద్వారా జీవనోపాధి పొందుతున్న 30 కుటుంబాలు ఓ వైకాపా నాయకుడి దౌర్జ్యన్యానికి వీధిన పడ్డాయని ఆవేదన చెందారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ...డిష్ ఆపరేటర్లకు చెందిన వైర్లను బలవంతంగా తొలగించి ఏపీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు రమేష్ రెడ్డి మాత్రం తాడిపత్రి పట్టణం, మండల పరిధిలోని 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన డిష్ కేబులు నిర్వాహకుల అభివృద్ధికి అడ్డు తగులుతున్నాడని డిష్​ కేబుల్ నిర్వాహకులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

Intro:అక్రమంగా డిష్ కేబుళ్లు తొలగిస్తున్నారంటూ ధర్నా

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకుడు రమేష్ రెడ్డి డిష్ ఆపరేటర్లకు చెంసిన వైర్లను బలవంతంగా తొలగించి ఏపీ. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ అమరుస్తున్నాడంటూ డిష్ కేబుల్ ఆపరేటర్లు తహశీల్ధారు కార్యాలయంలో ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కానీ తమ పార్టీకి చెందిన నాయకుడు రమేష్ రెడ్డి మాత్రం తాడిపత్రి పట్టణం, మండల పరిధిలోని 30 మంది డిష్ కేబులు నిర్వాహకులకు చెందిన కనెక్షన్స్ తొలగించి బలవంతంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్స్ ఇస్తున్నారంటూ ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా రాయసీమ ఉద్యమవాది నాగార్జున రెడ్డి సంగీభావం తెలిపారు.


Body:మల్లేశ్వరుడు(డిష్ నిర్వాహకుడు)


Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.