ETV Bharat / state

రింగ్ రోడ్డు నిర్మించాలని... బీజేవైఎం నేతల ఆమరణ దీక్ష - bjp leaders hunger strike news in kadhiri

అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కదిరి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టే వరకు... ఆందోళన కొనసాగిస్తామని వారు చెప్పారు.

bjp leaders hunger strike for ringroad in kadhiri
author img

By

Published : Nov 17, 2019, 8:36 PM IST

బీజేవైఎం నేతల ఆమరణ దీక్ష

అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కదిరి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో అధికార, విపక్ష పార్టీ నేతలు హామీ ఇచ్చారని బీజేవైఎం నాయకులు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో కదిరి వచ్చిన చంద్రబాబు... ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఐదేళ్లలో నెరవేరలేదన్నారు.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్న వైకాపా నేతలు... 6 నెలలు గడుస్తున్నా దీనిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. తెదేపా, వైకాపా నేతల తీరును నిరసిస్తూ... బీజేవైఎం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

ఇదీ చూడండి: నత్తనడకన కంచికచర్ల బైపాస్ రోడ్డు​ పనులు

బీజేవైఎం నేతల ఆమరణ దీక్ష

అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కదిరి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో అధికార, విపక్ష పార్టీ నేతలు హామీ ఇచ్చారని బీజేవైఎం నాయకులు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో కదిరి వచ్చిన చంద్రబాబు... ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఐదేళ్లలో నెరవేరలేదన్నారు.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్న వైకాపా నేతలు... 6 నెలలు గడుస్తున్నా దీనిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. తెదేపా, వైకాపా నేతల తీరును నిరసిస్తూ... బీజేవైఎం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

ఇదీ చూడండి: నత్తనడకన కంచికచర్ల బైపాస్ రోడ్డు​ పనులు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_17_Amarana_Deeksha_For_Ringroad_AV_AP10004


Body:అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆమరణ దీక్ష చేపట్టారు. కదిరి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు విషయంలో అధికార , విపక్ష పార్టీ నాయకులు పోటాపోటీగా హామీలు గుర్తించారని బిజెవైఎం నాయకులు దీక్ష లో భాగంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో కదిలి వచ్చిన చంద్రబాబు నాయుడు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఐదేళ్లలో నెరవేరలేదని బిజెవైఎం నాయకులు అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపడతామని బీరాలు పలికిన వైకాపా నాయకులు ఆరు నెలలు గడుస్తున్నా రింగ్ రోడ్డు పనులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. తెలుగుదేశం, వైకాపా నాయకుల తీరును నిరసిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే దాకా భాజపా ఆందోళన కొనసాగిస్తుందని నాయకులు అన్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.