వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం చేసే విధంగా పాలన సాగుతోందని... తెదేపా బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ అమలు చేయలేదని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించి ద్రోహం చేశారని మండిపడ్డారు.
అనంతపురంలో బీసీల ఆత్మగౌరవ దీక్ష - అనంతపురం క్లాక్ టవర్ వద్ద బీసీ అత్మగౌరవ దీక్ష
తెదేపా బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద బీసీల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. బీసీలకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం లో బీసీ ల ఆత్మ గౌరవ దీక్ష
అనంతపురంలో బీసీల ఆత్మగౌరవ దీక్ష
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం చేసే విధంగా పాలన సాగుతోందని... తెదేపా బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ అమలు చేయలేదని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించి ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఇదీ చూడండి:అనంతపురంలో ఘనంగా నాగాభరణ ఉత్సవం
అనంతపురంలో బీసీల ఆత్మగౌరవ దీక్ష