ETV Bharat / state

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు

author img

By

Published : Oct 6, 2020, 5:49 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. మరో 32 మందిపైనా 30 యాక్ట్‌ ఉల్లంఘన కేసును పోలీసులు నమోదు చేశారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై మరో కేసు

కరోనా నుంచి కోలుకుని తాడిపత్రికి వచ్చినప్పుడు ఆంక్షలు ఉల్లంఘించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున అనుచరులతో కలిసి తరలివచ్చారని పోలీసు పేర్కొన్నారు. అందుకే కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

కరోనా నుంచి కోలుకుని తాడిపత్రికి వచ్చినప్పుడు ఆంక్షలు ఉల్లంఘించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున అనుచరులతో కలిసి తరలివచ్చారని పోలీసు పేర్కొన్నారు. అందుకే కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.