ETV Bharat / state

ధర్మవరంలో.. 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం

author img

By

Published : May 29, 2021, 3:18 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డును కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించారు. దాతల సహకారంతో ఈ వార్డును ఏర్పాటు చేశామన్నారు.

corona ward at dharmavaram
corona ward at dharmavaram

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డును కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని కలెకర్ట్​ అన్నారు.

వార్డును కలెక్టర్ పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డును కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని కలెకర్ట్​ అన్నారు.

వార్డును కలెక్టర్ పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.