ETV Bharat / state

నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గుంటూరులో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని...మరికోన్ని రోజులు ప్రజలందరూ జాగ్రత్తగా ఇంటివద్దనే ఉండాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో యూటీఎఫ్ నాయకులు వలస కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

author img

By

Published : May 19, 2020, 7:28 PM IST

MLA distributed essential commodities
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గుంటూరులోని బ్రాడిపేట 32వ డివిజన్​లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గుంటూరులో కరోనా పాజిటివ్​ కేసులు తగ్గిపోతుందని... గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కాాకపోవడం శుభపరిణామమని మద్దాలి గిరి అన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు... భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఎర్రబొమ్మనహళ్లి గ్రామంలో ఉపాధి కోసం వచ్చిన మహారాష్ట్ర వలస కూలీలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు నిత్యావసర సరకులను అందించి దాతృత్వం చాటుకున్నారు.

ఇదీ చూడండి:ఖైదీలకు సైతం 14 రోజుల క్వారంటైన్

గుంటూరులోని బ్రాడిపేట 32వ డివిజన్​లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గుంటూరులో కరోనా పాజిటివ్​ కేసులు తగ్గిపోతుందని... గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కాాకపోవడం శుభపరిణామమని మద్దాలి గిరి అన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు... భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఎర్రబొమ్మనహళ్లి గ్రామంలో ఉపాధి కోసం వచ్చిన మహారాష్ట్ర వలస కూలీలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు నిత్యావసర సరకులను అందించి దాతృత్వం చాటుకున్నారు.

ఇదీ చూడండి:ఖైదీలకు సైతం 14 రోజుల క్వారంటైన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.