ETV Bharat / state

మాకేది విలువ.. ఎమ్మెల్యేల ఎదుట నేతల అసంతృప్తి - ysrcp Plenary Meeting

Leaders Unhappy in YSRCP: అనకాపల్లి జిల్లాలో వైకాపా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు తమ ఆసంతృప్తిని వెలిబుచ్చారు. జెండాలు మోసిన వారి కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే విలువ ఇస్తున్నారని ఎమ్మెల్యేల ఎదుట నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైకాపా ప్లీనరీ సమావేశం
వైకాపా ప్లీనరీ సమావేశం
author img

By

Published : Jun 24, 2022, 9:50 PM IST

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైకాపా ప్లీనరీ సమావేశంలో నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టినా విలువ లేదని ఆవేదన చెందారు. జెండాలు మోసిన వారి కంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే విలువ ఇస్తున్నారని ఎమ్మెల్యేల ఎదుటే నేతలు ఆరోపించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ ప్లీనరీలోనూ విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి వైకాపా కార్పొరేటర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైకాపా ప్లీనరీ సమావేశంలో నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టినా విలువ లేదని ఆవేదన చెందారు. జెండాలు మోసిన వారి కంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే విలువ ఇస్తున్నారని ఎమ్మెల్యేల ఎదుటే నేతలు ఆరోపించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ ప్లీనరీలోనూ విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి వైకాపా కార్పొరేటర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.