ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానcస్పద స్థితిలో మహిళ మృతి
అనుమానcస్పద స్థితిలో మహిళ మృతి
author img

By

Published : May 15, 2020, 2:26 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంకలో విషాదం చోటుచేసుకుంది. నాగాయలంక పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న గోరిపర్తి జగ్గ​య్య అనే కానిస్టేబుల్ భార్య సుధారాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కృష్ణా జిల్లా నాగాయలంకలో విషాదం చోటుచేసుకుంది. నాగాయలంక పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న గోరిపర్తి జగ్గ​య్య అనే కానిస్టేబుల్ భార్య సుధారాణి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.