ETV Bharat / jagte-raho

తాటిచెట్టును ఢీకొన్న పశువుల వ్యాన్​.. ఒకరు మృతి - ap latest

విశాఖ మన్యంలో అర్ధరాత్రి పశువుల లోడ్​తో వెళ్తున్న వ్యాన్​ తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... రెండు మూగజీవాలు చనిపోయాయి.

తాడిచెట్టును ఢీకొట్టిన పశువుల వ్యాన్​.. ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Aug 3, 2019, 1:15 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల లోడ్​తో వెళ్తున్న ఓ వ్యాన్​ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు మూగజీవాలు చనిపోయాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల లోడ్​తో వెళ్తున్న ఓ వ్యాన్​ అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు మూగజీవాలు చనిపోయాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...చిన్నారిపై అమానుషం ? స్కూల్​లో ఉపాధ్యాయుడి ఆకృత్యం !

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:రైతులు మాట్లాడిన వాయిస్ లు మాత్రమే


Conclusion:దుగ్గిరాల లో నూతన విధానంలో పసుపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.