ETV Bharat / jagte-raho

ఇద్దరు కుమారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య - ఇద్దరు కుమారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

mother-killed-her-sons-and-commits-suicide
mother-killed-her-sons-and-commits-suicide
author img

By

Published : Feb 22, 2020, 12:19 PM IST

Updated : Feb 22, 2020, 2:47 PM IST

12:05 February 22

ఇద్దరు కుమారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన రాణి అనే మహిళ... అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది. నెల్లూరు నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉందామనే విషయంపై రాణికి, ఆమె భర్తకు ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయని.... నిన్న రాత్రి భర్త పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

12:05 February 22

ఇద్దరు కుమారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన రాణి అనే మహిళ... అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడింది. నెల్లూరు నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉందామనే విషయంపై రాణికి, ఆమె భర్తకు ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయని.... నిన్న రాత్రి భర్త పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

Last Updated : Feb 22, 2020, 2:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.