ETV Bharat / jagte-raho

బైక్ ఢీకొని వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : May 5, 2020, 6:46 PM IST

ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

man died in bike accident at kalyandurgam
కళ్యాణదుర్గంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఉదయపు నడక చేస్తున్న రవి అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన రవికి కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స చేయించి.. అనంతపురం తరలిస్తుండగా మరణించాడు. బైక్ ఉన్న వారిని అజిత్ కుమార్, మారన్నగా గుర్తించారు. ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చదవండి:

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఉదయపు నడక చేస్తున్న రవి అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన రవికి కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స చేయించి.. అనంతపురం తరలిస్తుండగా మరణించాడు. బైక్ ఉన్న వారిని అజిత్ కుమార్, మారన్నగా గుర్తించారు. ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చదవండి:

భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో...చివరకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.