ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.. చిన్నారి మృతి

author img

By

Published : Dec 3, 2020, 11:47 AM IST

Updated : Dec 3, 2020, 11:54 AM IST

నీటి కుంటలో కారు ప్రమాదవశాత్తు పడిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తమ్ముడు, బాబాయి​తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన కర్నూలు జిల్లా గుత్తి సమీపంలో చోటుచేసుకుంది.

car-accident-in-
car-accident-in-
ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.. చిన్నారి మృతి

నీటి కుంటలో కారు పడి.. బాలిక మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లోపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా..ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కా, తమ్ముడు అయిన కారుణ్య(9), కౌశిక్​ను... బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు.

కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ తీరుపై తెదేపా నిరసన.. మండలికి సంకెళ్లతో లోకేశ్

ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.. చిన్నారి మృతి

నీటి కుంటలో కారు పడి.. బాలిక మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లోపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా..ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కా, తమ్ముడు అయిన కారుణ్య(9), కౌశిక్​ను... బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు.

కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ తీరుపై తెదేపా నిరసన.. మండలికి సంకెళ్లతో లోకేశ్

Last Updated : Dec 3, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.