ETV Bharat / crime

నెల్లూరులో విషాదం.. చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి - three youths were killed in nellore district latest news

three persons dead in nellore district
three youths were killed in nellore district
author img

By

Published : Apr 9, 2021, 9:42 PM IST

Updated : Apr 10, 2021, 1:19 AM IST

21:39 April 09

చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మృతులు ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

చేపల కోసం వెళ్లి యువకులు మృతి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోళ్ళవారిపల్లి వద్ద  పిల్లాపేరు వాగులో చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదవశాత్తు వీరు వాగులో పడి ప్రాణాలుకోల్పోయారు. మృతులు ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లికి చెందిన పుప్పాల సురేంద్ర (27), ప్రసాద్ (29), మోపాడు కొండారెడ్డిపల్లికి చెందిన ద్రోణాదుల మనోహర్ (30)గా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి

పదో తరగతి పరీక్షల సమయం పెంచుతూ సవరణ ఉత్తర్వులు

21:39 April 09

చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మృతులు ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

చేపల కోసం వెళ్లి యువకులు మృతి

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోళ్ళవారిపల్లి వద్ద  పిల్లాపేరు వాగులో చేపల కోసం వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదవశాత్తు వీరు వాగులో పడి ప్రాణాలుకోల్పోయారు. మృతులు ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లికి చెందిన పుప్పాల సురేంద్ర (27), ప్రసాద్ (29), మోపాడు కొండారెడ్డిపల్లికి చెందిన ద్రోణాదుల మనోహర్ (30)గా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి

పదో తరగతి పరీక్షల సమయం పెంచుతూ సవరణ ఉత్తర్వులు

Last Updated : Apr 10, 2021, 1:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.