ETV Bharat / crime

అదుపుతప్పిన బోర్​ వెల్ లారీ : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు - బోర్​ వెల్ లారీ విజయనగరం

బోర్​వెల్ లారీ అదుపుతప్పిన ఘటనలో డ్రిల్ ​బిట్స్ మీద పడి ఓ వ్యక్తి మరణించిన విషాద ఘటన విజయనగరంలోని జేఎన్​టీయూ కూడలిలో జరిగింది. ముగ్గురు వ్యక్తులు లారీ కింద చిక్కుకున్న ఘటనలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అదుపుతప్పిన బోర్​ వెల్ లారీ : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
అదుపుతప్పిన బోర్​ వెల్ లారీ : ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
author img

By

Published : Apr 3, 2021, 12:46 AM IST

విజయనగరంలోని జేఎన్​టీయూ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్​వెల్ లారీ అదుపుతప్పి తిరగబడిన ఘటనలో డ్రిల్ ​బిట్స్ మీద పడి ముగ్గురు వ్యక్తులు లారీ కింద చిక్కుకున్నారు.

తరలిస్తుండగా..

స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు క్షతగాత్రులను మహారాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరంలోని జేఎన్​టీయూ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్​వెల్ లారీ అదుపుతప్పి తిరగబడిన ఘటనలో డ్రిల్ ​బిట్స్ మీద పడి ముగ్గురు వ్యక్తులు లారీ కింద చిక్కుకున్నారు.

తరలిస్తుండగా..

స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు క్షతగాత్రులను మహారాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :

తెలంగాణ: గోదావరిలో మునిగి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.