ETV Bharat / crime

నిప్పంటుకుని 20కి పైగా గడ్డివాములు దగ్ధం - crime news in halaharvi

కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకోవటంతో... 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి.

More than 20 haystacks were set on fire in halaharvi andnthapuram district
నిప్పంటుకుని 20కి పైగా గడ్డివాములు దగ్ధం
author img

By

Published : Mar 22, 2021, 7:31 PM IST

Updated : Mar 22, 2021, 8:56 PM IST

కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి:

సాగునీటి ప్రాజెక్టులకు జర్మనీ సంస్థల సహకారం: మంత్రి అనిల్

Last Updated : Mar 22, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.