కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి:
కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి:
కర్నూలు జిల్లా హలహర్వి మండలంలోని గూల్యం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డి వాములకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. 20కి పైగా గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: