ETV Bharat / crime

బంధువుల ఇంట్లో ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Apr 14, 2021, 10:44 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

9th class student sucide in west godavari
9th class student sucide in west godavari

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.