ETV Bharat / city

విశాఖ డెయిరీ పాడి రైతులకు రూ. 35 కోట్ల సంక్రాంతి బోనస్ - పాడి రైతులకు సంక్రాంతి బోనస్ ను ప్రకటించిన విశాఖ డైరీ

విశాఖ డెయిరీ.. పాడి రైతులకు రూ. 35 కోట్ల సంక్రాంతి బోనస్ ప్రకటించింది. రైతులను ఆదుకోవడం కోసం ఈ భారీ మొత్తాన్ని బోనస్​గా ఇస్తున్నామని విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. రైతులు డెయిరీకి అందించే గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నామని ప్రకటించారు.

Visakha Dairy
విశాఖ డైరీ పాడి రైతులకు 35 కోట్ల రూపాయల సంక్రాంతి బోనస్
author img

By

Published : Jan 15, 2021, 8:17 AM IST

విశాఖ డెయిరీ.. సంక్రాంతి బోనస్​గా పాడి రైతులకు 35 కోట్ల రూపాయలు ప్రకటించింది. డెయిరీ పరిధిలోని 5 జిల్లాల్లో పాలు సరఫరా చేసే రైతులకు ఈ సొమ్ముపంపిణీ చేసింది. డెయిరీ పరిధిలో లక్షా 40 వేల మంది రైతులు నుంచి లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు.

పాడి రైతులను ఆదుకోవడం కోసం భారీ మొత్తాన్ని బోనస్​గా ఇచ్చామని విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఎలమంచిలి పాడి రైతులకు చెక్కుల పంపిణీతో కార్యక్రమాన్ని ఆరంభించారు.

గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాడి రైతుకి సంక్రాంతి పురస్కరించుకొని స్టీల్ గిన్నెలు ఉచితంగా అందించారు.

ఇదీ చదవండీ...నిధుల కొరతతో సతమతమోతున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రి

విశాఖ డెయిరీ.. సంక్రాంతి బోనస్​గా పాడి రైతులకు 35 కోట్ల రూపాయలు ప్రకటించింది. డెయిరీ పరిధిలోని 5 జిల్లాల్లో పాలు సరఫరా చేసే రైతులకు ఈ సొమ్ముపంపిణీ చేసింది. డెయిరీ పరిధిలో లక్షా 40 వేల మంది రైతులు నుంచి లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు.

పాడి రైతులను ఆదుకోవడం కోసం భారీ మొత్తాన్ని బోనస్​గా ఇచ్చామని విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఎలమంచిలి పాడి రైతులకు చెక్కుల పంపిణీతో కార్యక్రమాన్ని ఆరంభించారు.

గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాడి రైతుకి సంక్రాంతి పురస్కరించుకొని స్టీల్ గిన్నెలు ఉచితంగా అందించారు.

ఇదీ చదవండీ...నిధుల కొరతతో సతమతమోతున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.