ETV Bharat / city

పంచగ్రామాలపై నివేదికకు కలెక్టర్ ఆదేశం - Visakha collector vinay chand

విశాఖ జిల్లాలోని పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు తగిన సూచనలతో నివేదికను రూపొందించాలని కలెక్టర్​ వినయ్ చంద్​ అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల్లో ఉన్న భూముల వివరాలు, ఆడంగల్ ప్రకారం నివేదిక సమర్పించాలని కోరారు.

పంచగ్రామాలపై నివేదికకు కలెక్టర్ ఆదేశం
author img

By

Published : Jul 19, 2019, 7:01 AM IST

పంచగ్రామాల సమస్యపై నివేదికను అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్రామీణ మండల పరిధిలోని అడవివరం, వెంకటాపురం, పెందుర్తి మండల పరిధిలో చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట పంచగ్రామాల సమస్యపై కలెక్టర్ సమీక్షించారు. ఈ గ్రామాల్లోని భూముల వివరాలు, ఆడంగల్ ప్రకారం క్రోడీకరించి నివేదిక సమర్పించాలన్నారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలని చెప్పారు. గత రికార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు.

పంచగ్రామాల సమస్యపై నివేదికను అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖ గ్రామీణ మండల పరిధిలోని అడవివరం, వెంకటాపురం, పెందుర్తి మండల పరిధిలో చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట పంచగ్రామాల సమస్యపై కలెక్టర్ సమీక్షించారు. ఈ గ్రామాల్లోని భూముల వివరాలు, ఆడంగల్ ప్రకారం క్రోడీకరించి నివేదిక సమర్పించాలన్నారు. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలని చెప్పారు. గత రికార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు.

ఇదీ చదవండి : హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు నిధుల కేటాయింపు రద్దు

Intro:బస్సు షెల్టర్ ప్రారంభం


Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వచ్చిన రోగులు మరియు వారి బంధువులకు కు బస్సు కోసం వేచి ఉండాలంటే కొద్దిపాటి నీడ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన బాధితులు ఎండలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇది గమనించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తల్లి గారు అయినటువంటి ఆనం వెంకట రమణమ్మ తల్లి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్ వారు గమనించి వారి సొంత నిధులతో ప్రయాణికులు సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు ఈ బస్సు షెల్టర్ ప్రారంభోత్సవానికి ఆత్మకూరు ఎస్ ఐ పాల్గొన్నారు


Conclusion:కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు కిట్ నెంబర్ 698
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.