ETV Bharat / city

హోరాహోరీగా అండర్-19 కబడ్డీ పోటీలు - విశాఖ అండర్-19 కబడ్డీ పోటీల న్యూస్

విశాఖ జిల్లా చోడవరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. బాలుర ఫైనల్​​ మ్యాచ్​ విశాఖ-తూర్పుగోదావరి జిల్లా జట్ల మధ్య హారాహోరీగా జరిగింది. ఈ పోటీలో ఒక్క పాయింట్​ తేడాతో విశాఖ జట్టు విజేతగా నిలిచింది.

Under-19 Kabaddi Competitions at visakhapatnam district
author img

By

Published : Nov 1, 2019, 7:44 PM IST

ఉత్కంఠ భరితంగా సాగిన అండర్-19 కబడ్డీ పోటీలు

గత మూడు రోజులుగా విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహిస్తున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ జట్లకు ఎంపిక చేయనున్నందున ఆటగాళ్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్​ పోటీ విశాఖ- తూర్పు గోదావరి జిల్లా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఒక్క పాయింట్​ తేడాతో విశాఖ జట్టు విజయం సాధించింది. అంతే హోరాహోరీగా సాగిన విజయనగరం- కృష్ణాజిల్లా బాలికల జట్టు ఫైనల్​లో విజయనగరం బాలికల జట్టు గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. అనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు ఎంపికను నిర్వహించారు. కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఉత్కంఠ భరితంగా.. రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు

ఉత్కంఠ భరితంగా సాగిన అండర్-19 కబడ్డీ పోటీలు

గత మూడు రోజులుగా విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహిస్తున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేటితో ముగిశాయి. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ జట్లకు ఎంపిక చేయనున్నందున ఆటగాళ్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్​ పోటీ విశాఖ- తూర్పు గోదావరి జిల్లా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఒక్క పాయింట్​ తేడాతో విశాఖ జట్టు విజయం సాధించింది. అంతే హోరాహోరీగా సాగిన విజయనగరం- కృష్ణాజిల్లా బాలికల జట్టు ఫైనల్​లో విజయనగరం బాలికల జట్టు గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. అనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు ఎంపికను నిర్వహించారు. కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా. సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఉత్కంఠ భరితంగా.. రాష్ట్ర స్థాయి అండర్-17 హాకీ పోటీలు

Intro:AP_VSP_37_31_Khabadi potilu_AV_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరం లో గత మూడు రోజులుగా జరుగుతున్న 65వ అండర్-19 బాలబాలికల రాష్ర్ట స్థాయి కబడ్డీ పోటీలు ముగిసాయి కబడ్డీ పోటీల్లో బాలుర ఫైనల్సలో విశాఖ- తూర్పుగోదావరి జిల్లా జట్ల నడుమ రసకందాయమైన పోటీ. జరిగింది. నువ్వానేనా అన్నరీతిలో జరిగిన పోటీలో చివరికి ఒక్క పాయింట్ తో విశాఖ జట్టు విన్నర్ గా నిలిచింది. రాష్ట్రం తరుపున కబడ్డీ ఆట జాతీయ స్థాయిలో ఆడేందుకుగాను బాలబాలికల జట్ల ఎంపిక కాలకావడంతో ఆటగాళ్లు చక్కని ప్రతిభను కనపర్చారు. బొలికల జట్టులో ఫైనల్ లో విజయనగరం- కృష్ణ జిల్లా మధ్య జరిగిన పోటీ లో విజయనగరం బాలికల జట్టు గెలిచి ట్రోఫీ ని గెల్చకుంది. ఆనంతరం రాష్ట్ర స్థాయి కబడ్డీ .ఎంపిక జరిగింది. ముగింపు సభలో. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డా.బి.సత్యవతి, చోడవరం ఏమ్మేల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
బైట్: సత్యవతి. పారఱలమెంట్ సభ్యులు, అనకాపల్లి, విశాఖ జిల్లా.


Body:చోడవరం


Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.