ETV Bharat / city

పోడు భూముల స్వాధీనం.. కన్నీరు పెడుతున్న గిరిజనం.. - vishaka land issue news

ఇళ్ల స్థలాల పంపిణీకి పోడు భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దశాబ్దాల తరబడి గిరిజనులు ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. తమ జీవనాధారంపై దెబ్బకొడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

vishaka land issue
vishaka land issue
author img

By

Published : Mar 9, 2020, 3:57 PM IST

ఇళ్లస్థలాల పంపిణీకి పోడు భూములు స్వాధీనం చేసుకున్న అధికారులు

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ... అనేక చోట్ల వివాదాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని... ఇది తమ జీవనంపై దెబ్బ వేసినట్టేనని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 70 మందికి వరకూ నివసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న తమను ఈ రకంగా ఇబ్బందిపెట్టడం తగదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లస్థలాల పంపిణీకి పోడు భూములు స్వాధీనం చేసుకున్న అధికారులు

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ... అనేక చోట్ల వివాదాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని... ఇది తమ జీవనంపై దెబ్బ వేసినట్టేనని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 70 మందికి వరకూ నివసిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్న తమను ఈ రకంగా ఇబ్బందిపెట్టడం తగదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'సమాజంలో మహిళల పాత్ర అమోఘం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.