ETV Bharat / city

'ఎన్ని కుతంత్రాలు చేసినా.. సీఎం జగన్​పై ప్రజాభిమానం తగ్గదు'

author img

By

Published : May 18, 2021, 4:41 PM IST

సీఎం జగన్​పై చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. రఘు రామకృష్ణరాజు లాంటి వాళ్లను అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీదా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

minister mutham setti
minister mutham setti

ప్రజల్లో సీఎం జగన్​కి వస్తున్న పేరు చూసి సహించలేక చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రఘు రామకృష్ణరాజు లాంటి వాళ్లను అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా.. సీఎం జగన్ పై ప్రజాభిమానం తగ్గదని అన్నారు.

ప్రజల్లో సీఎం జగన్​కి వస్తున్న పేరు చూసి సహించలేక చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రఘు రామకృష్ణరాజు లాంటి వాళ్లను అడ్డం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా.. సీఎం జగన్ పై ప్రజాభిమానం తగ్గదని అన్నారు.

ఇదీ చదవండి: 'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.