ETV Bharat / city

'విశాఖను రాజధానిగా వ్యతిరేకించారనే అడ్డుకున్నారు'

విశాఖలో పేదలకు భూములు పంచడం ఇష్టంలేదని తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పగలరా? అని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు విశాఖను రాజధానిగా వ్యతిరేకించారు కాబట్టే స్థానికులు ఆయనను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్‌, మంత్రిగా తానున్నంత వరకూ విశాఖలో అంగుళం కూడా భూమి కబ్జాకానివ్వమన్నారు.

author img

By

Published : Feb 28, 2020, 1:12 PM IST

Updated : Feb 28, 2020, 1:31 PM IST

avanthi coments on chandrababu vishaka tour
avanthi coments on chandrababu vishaka tour
'విశాఖను రాజధానిగా వ్యతిరేకించారనే అడ్డుకున్నారు'

'విశాఖను రాజధానిగా వ్యతిరేకించారనే అడ్డుకున్నారు'

ఇవీ చదవండి: మంత్రులు ప్రతి బుధవారం సచివాలయంలో ఉండాల్సిందే..

Last Updated : Feb 28, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.